Exclusive

Publication

Byline

తెలంగాణ కొత్త సీఎస్ గా కె.రామకృష్ణారావు- భారీగా ఐఏఎస్ ల బదిలీ, స్మితా సబర్వాల్ కు కీలక శాఖ

భారతదేశం, ఏప్రిల్ 27 -- తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె.రామకృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఏప్రిల్ 30తో పదవీ వివరణ చేయనున్నారు. ఈ నేపథ... Read More


పీఎం కిసాన్ డబ్బులు, ఖాతాల్లో జమ అవ్వాలంటే రైతులు ఏంచేయాలి?

భారతదేశం, ఏప్రిల్ 27 -- ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) పథకం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6 వేలు మూడు విడతల్లో అందిస్తుంది. 2018 డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటి వరకూ 19... Read More


పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు, ఖాతాల్లో జమ అవ్వాలంటే రైతులు ఏంచేయాలి?

భారతదేశం, ఏప్రిల్ 27 -- ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) పథకం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6 వేలు మూడు విడతల్లో అందిస్తుంది. 2018 డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటి వరకూ 19... Read More


ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య-లారీతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపిన దుండగులు

భారతదేశం, ఏప్రిల్ 27 -- ఏపీ దారుణం హత్య జరిగింది. ఆలూరు కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ లక్ష్మీ నారాయణను దుండగులు లారీతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే వంతెన సమీపంలో ఈ ఘటన ... Read More


తిరుమల శ్రీవారి దర్శనం సిఫారసు లేఖలు తిరస్కరిస్తున్నారా? టీటీడీ బోర్డు సభ్యుడు క్లారిటీ

భారతదేశం, ఏప్రిల్ 27 -- వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల రద్దీతో ప్రజాప్రతినిధులు జారీ చేసిన సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నారని కొందరు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... Read More


ఈడీ నోటీసులపై స్పందించిన హీరో మహేశ్ బాబు, విచారణకు మరో తేదీ కేటాయించాలని లేఖ

భారతదేశం, ఏప్రిల్ 27 -- హీరో మహేశ్ బాబు ఈడీకి లేఖ రాశారు. షూటింగ్ ఉన్నందున సోమవారం విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మరో తేదీ కేటాయించాలని ఈడీ అధికారులను విజ్ఞప్తి చేశారు. సాయి సూర్... Read More


చెట్టు పసరుతో సంతానం, దొంగ స్వాములను చితకబాదిన గ్రామస్థులు

భారతదేశం, ఏప్రిల్ 27 -- ం వీక్నెస్ ను క్యాష్ చేసుకుందామని ప్లాన్ వేసిన ముగ్గురు అన్నదమ్ములు...కాషాయం కట్టి మోసాలకు తెరలేపారు. ఆంజనేయస్వామి భక్తులమంటూ ఊళ్లలో తిరుగుతూ కానుకలు సేకరిస్తున్నారు. కానుకలు స... Read More


ఏపీ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి 9 రకాల బడులు

భారతదేశం, ఏప్రిల్ 27 -- కూటమి ప్రభుత్వం విద్యారంగ సంస్కరణలపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ-117ను రద్దు చేసి, దానికి ప్రత్యామ్నాయంగా 9 రకాల పాఠశాలలు తీసుకురాబోతుంది. ఇందుకు సంబంధించి అ... Read More


అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం, చెరువులో మునిగి నలుగురు మృతి-మృతుల్లో ముగ్గురు చిన్నారులు

భారతదేశం, ఏప్రిల్ 26 -- అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి నలుగురు మృత్యువాత పడ్డారు. ములకలచెరువు మండలంలోని పెద్దచెరువులో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ... Read More


ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు- రేపు ఈ జిల్లాల్లో వర్షాలు, ఎండలు కామన్

భారతదేశం, ఏప్రిల్ 26 -- తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ పక్క ఎండలు మండిపోతుంటే మరో వైపు మబ్బులు రైతులను భయపెడుతున్నాయి. ఆదివారం ఏపీ, తెలంగాణలోని వాతావరణ పరిస్థితులపై స... Read More